రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 తెలిపింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కల పెంపకంలో ఊహించని మార్పు వచ్చిందని
Telangana budget | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగ
షాద్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవ�
షాద్నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్�
హైదరాబాద్ : రాష్ట్రంలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు గ్రామాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యో�
ఒక దార్శనికుడి పరిపాలనలో తెలంగాణలోని ప్రతి ఊరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఊరి స్వరూపాన్ని మార్చేసింది. చెత్తను ఏరేసింది. మురుగుకాల్వల్లో మురుగును తోడేసింది. ఊరంతా పచ్చదనాన్ని పరిచేసిం
ఫలితమిచ్చిన పంచాయతీ రాజ్ చట్టం బుధవారంతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సర్పంచ్లు హైదరాబాద్, జనవరి 30 : రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలు.. కొత్త పంచాయతీ రాజ్ చట్టం.. పల్లె ప్రగతి.. మూడేండ్లలో రూ.16 వేల కోట్ల�
MLA N Bhaskar Rao | ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. దీంతో పల్లెల్లో ప్రగతి విప్లవం కొనాగుతుందన్నారు.
Mukhra K Village | పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్
Minister errabelli | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పల్లె పల్లె ప్రగతి పథకం సాధించిన ప్రగతినంతా కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంక�
షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రతి నెలా నిధులు ఇస్తూ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పల్లెప్రగతి గ్రామాల గతినే మార్చివేసిందని, తెలంగాణలోన�
Minister KTR | తెలంగాణలోని దాదాపు గ్రామాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ విభాగంలో చేరడం పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో ఓడీఎఫ్ గ్రామాలు ఏ రాష్ట�