దుగ్గొండి : ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకిరువైపుల మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరార�
మంగపేట : మంగపేట మండలంలో ములుగు అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని గంపోనిగూడెం శివారులో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం గంపోనిగూడెం అంగన్వాడీ కేంద్
దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరే�
యాచారం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని జాతీయ గ్రామీణభివృద్ధి శాఖ ప్రతినిధులు కితాబిచ్చారు. మండలంలో కొనసాగుతున్న గ్ర
TS Assembly | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటే రాష్ట్రం ప్రతిష్ఠ పెరుగుతోంది. హైదరాబ
TS Assembly | జాతీయ సగటుకు ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ఉత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆర్బీఐ కితాబిచ్చింది. ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట�
TS Assembly | దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కే�
TS Assembly | తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక �
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త
గ్రామంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియామిస్తా.. ఎన్కేపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిఖిల మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం
మోమిన్పేట : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మొరంగపల్లిలో బృహత్ ప్రకృతి వనం, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వెల్చాల్, మోమిన్�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �