అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
కందుకూరు : పల్లె ప్రగతిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ పీడీ ప్రభాకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సి�
మోమిన్పేట : వర్షాకాలం ప్రారంభం అయినందునా గ్రామంలో పారిశుధ్య సమస్యలతో పాటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం మోమిన్పేట మండల పరిధిలోన�
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
శామీర్పేట, ఆగస్టు 17 : గ్రామాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తాండా, ఆద్రాస్పల్లి గ్ర�
రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
డీఆర్డీవో పీడీ ప్రభాకర్ కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహ�
ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మ�
ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను గురువారం జిల్లా విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్థన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లెర్ల, పోతిరెడ్డి గ్రామాలలో సంబం
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవో దృష్టికిశాయంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి పంచాయతీ శివారు గొల్లపల్లిలో పల్లెప్రగతి పనులు చేపట్టలేదని గ్రామానికి చెందిన తెలంగాణ జాగ
మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.
19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒ