రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
ఇంటింటా చెత్త సేకరణ,ప్రతి వీధికి సీసీ రోడ్లు, పచ్చదనం ఆలేరురూరల్: గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధి స్తున్నది. ఏడేండ్ల కిందట అసౌకార్యాలకు నిలయంగా �
డీఆర్డీవో పీడీ ప్రభాకర్ కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహ�
ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మ�
ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులను గురువారం జిల్లా విజిలెన్స్ మేనేజర్ ఆదిత్య వర్థన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని పల్లెర్ల, పోతిరెడ్డి గ్రామాలలో సంబం
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవో దృష్టికిశాయంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి పంచాయతీ శివారు గొల్లపల్లిలో పల్లెప్రగతి పనులు చేపట్టలేదని గ్రామానికి చెందిన తెలంగాణ జాగ
మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.
19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒ
మండల కేంద్రాల్లో ప్రకృతి వనాలు : మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని మండలాలలో బృహత్ ప్రకృతి
రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పీర్జాదిగూడ కార్పొరేషన్ ఉత్తమంగా నిలిచిన మరో ఏడు మున్సిపాలిటీలు మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచి�
పది రోజులు.. కొలిక్కి వచ్చిన అనేక సమస్యలు దూరమైన పల్లె, పట్టణవాసుల కష్టాలు భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వేగంగా పూర్తయిన అభివృద్ధి పనులు స్వచ్ఛగా, పరిశుభ్రంగా మారిన గ్రామాలు వార్డు కమ�
ఎటుచూసినా హరిత సొబగులు.. పరిశుభ్ర పరిసరాలు కొత్త రూపును సంతరించుకొన్న గ్రామాలు, పట్టణాలు పట్టణాలు, నగరాల్లో 31 వేల టన్నుల చెత్త తొలగింపు నిర్లక్ష్యం చేసిన అధికార్లు, ప్రజాప్రతినిధులకు నోటీసులు విజయవంతంగ�