హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ వి�
ఐదో రోజు తడి, పొడి చెత్తపై అవగాహన పలు సమస్యలు గుర్తింపు.. కీసర : మండలంలోని కీసర, తిమ్మాయిపల్లి, చీర్యాల్, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంపల్లిదాయర, భోగారం, నర్సంపల్లి, కరీంగూడ, గోధుమకుంట తదితర గ్రామాల్�
సూచనలు పాటించేవారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్దపల్లి/ జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇంటి
మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణాలు, గ్రామాలు స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�
పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది.. గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది. గోసరిల్లిన పల్లెల గోసతీరింది. ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్. ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ క�