3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
జగిత్యాల : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ది చెంది పరిశుభ్రంగా ఉన్నప్పుడే రాష్ట్రం సైతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లెప్రగతి, 7వ వి�
ఐదో రోజు తడి, పొడి చెత్తపై అవగాహన పలు సమస్యలు గుర్తింపు.. కీసర : మండలంలోని కీసర, తిమ్మాయిపల్లి, చీర్యాల్, యాద్గార్పల్లి, అంకిరెడ్డిపల్లి, రాంపల్లిదాయర, భోగారం, నర్సంపల్లి, కరీంగూడ, గోధుమకుంట తదితర గ్రామాల్�
సూచనలు పాటించేవారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పెద్దపల్లి/ జయశంకర్ భూపాలపల్లి, జూలై 5 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ఇంటి
మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణాలు, గ్రామాలు స్వయం సమృద్ధ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�
పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది.. గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది. గోసరిల్లిన పల్లెల గోసతీరింది. ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్. ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ క�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
పల్లెప్రగతి| ప్రతి ఒక్కరూ పల్లెప్రగతిలో భాగస్వాములవ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా దామెర మండలం కోగిల్వాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్రావు | డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ములుగు మండలం