సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి
ఎమ్మెల్యే ఆరూరి | నాలుగో విడత పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటారు.
జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ నేటి నుంచి గ్రామాలు, మున్సిపాలిటీల్లో పట్టణ, పల్లె ప్రగతి ఘట్కేసర్ రూరల్, జూన్ 30 : పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని మేడ్చల్ జి
గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: పల్లెల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లో పల్లె, పట్ట
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి, ఏడో విడత తెలంగాణకు హరితహారం పది రోజులపాటు కార్యక్రమాలు.. సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ముందుకు ప్రజలంతా పాల్గొనండి: మంత్రి ఎర్రబెల్లి ఒకేరోజు.. మ�
పల్లె ప్రగతి | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
కీసర, జూన్ 29 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్య
మంత్రి సబిత | సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ఊహించని మార్పు వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.