గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
కీసర, జూన్ 29 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్య
మంత్రి సబిత | సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ఊహించని మార్పు వచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మత్రి గంగుల | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న�
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయ
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�
పల్లెప్రగతి, పట్టణ ప్రగతికి నిధులు విడుదల హైదరాబాద్ మినహా జిల్లాలకు రూ.32 కోట్లు నిధులు ఖర్చు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు.. సీఎం కేసీఆర్ అదేశాలతో ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప�
పల్లెప్రగతి నేపథ్యంలో వేగంగా పూర్తికానున్న పనులు హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పనుల కింద ప్రభుత్వం రూ.1432
పల్లె ప్రగతి | తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.