సీఎం కేసీఆర్| రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన సీఎం కేసీఆర్.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ద
పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్ట్ణణ ప్రగతి కార్యాక్రమాన్ని �
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్ర
శామీర్పేట, జూన్ 22 : సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములై గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. శామీర్పేట మండల �
ఖమ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యలు తీరే దారి లేదని ఆశలు వదులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క�
కేసీఆర్ | రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై
గ్రామాల సమగ్రాభివృద్ధికి అంశాలవారీగా చార్ట్ సిద్ధం సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూపకల్పన వెనుకబాటుకుగల కారణాలూ విశ్లేషణ సీజనల్ వ్యాధులపై ముందస్తు కార్యాచరణ సచివాలయం నుంచి మానిటరింగ్ హైదరాబాద్, జూన్ 17
మంత్రి పువ్వాడ | పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్ : నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను సీఎం కేసీఆ
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయేండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ
హైదరాబాద్ : వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరా
హైదరాబాద్ : ఆరు నెలలు కష్టపడండి.. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో భాగంగా �