సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో గౌరవంతో జీవిస్తున్న ప్రజలు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జూలై 2: సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న పథకాలతో ప్రజలు గౌరవంగా జీవిస్తు
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టా�
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం, జూలై 1 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీరా�
పల్లె ప్రగతి ప్రారంభం.. మురహార్పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో మొక్కలు నాటిన మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు కాలనీల్లో పర్యటించి పలు సమస్యలు గుర్తింపు.. శామీర్పేట, జూలై 1 : గ్రామీణ
జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�