ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
పల్లెప్రగతి| ప్రతి ఒక్కరూ పల్లెప్రగతిలో భాగస్వాములవ్వాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నాలుగో విడత పల్లెప్రగతిలో భాగంగా దామెర మండలం కోగిల్వాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు.
70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్రావు | డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ములుగు మండలం
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో గౌరవంతో జీవిస్తున్న ప్రజలు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జూలై 2: సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న పథకాలతో ప్రజలు గౌరవంగా జీవిస్తు
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టా�
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.