మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజ
వరంగల్ : జూలై 1 నుండి నేటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన నాల్గొవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి విజయవ�
మంత్రి గంగుల | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యమై, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
పల్లె ప్రగతి | అధికారులు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి పై ఫోకస్ పెట్టకుండా అన్ని రోజులు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చౌదరిగూడ , కాచవానిసింగారంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం.. పల్లె ప్రగతిలో భాగంగా రోడ్లకు మరమ్మతులు, మొక్కలు పంపిణీ ఘట్కేసర్ రూరల్, జూలై 9 : పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివ�
గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి పనులు జోరుగా సాగాయి. నిర్దేశించుకున్న మేర మొక్క�
‘నమస్తే తెలంగాణ’ఇంటర్వ్యూలో మంత్రి ఎర్రబెల్లి పల్లెప్రగతితో గ్రామ ముఖచిత్రంలో మార్పు పంచాయతీలకు 15 నెలల్లో ఏడువేల కోట్లు ప్రజల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో పెరిగిన జవాబుదా
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఊరూవాడలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. పరిసరాలను పరిశుభ్రపరుస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఎనిమిదో
నిజామాబాద్ : జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించేందుకు రాష్�
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�