కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల�
స్వచ్ఛ ఫిల్మోంకా మహోత్సవ్కుతెలంగాణ నుంచి 1,394 దరఖాస్తులు దేశవ్యాప్తంగా 4,340 దరఖాస్తులు, ద్వితీయ స్థానంలో ఏపీ హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ‘స్వచ్ఛ ఫిల్మోంకా మ
పల్లె ప్రగతి | తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీర�
పల్లె ప్రగతితో మారిన ఊరు స్వరూపం 100 శాతం సీసీ రోడ్లతో వీధుల దర్శనం మండలంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్న రావులపెంట ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు వేములపల్లి: పల్లె ప్రకృతి పనుల్లో భాగంగా వేములపల్లి మం�
మొయినాబాద్ : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. మండల పరిధిలోని బాకారంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామంల�
రూ.21లక్షలతో అభివృద్ధి పనులు పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పుల్లాయిగూడెం ప్రగతి పథంలో ముందుకు పోతుంది. గ్రామంలో మొత్�
మేజర్ పంచాయతీలో సమస్యల పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన ప�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదే అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్�
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
కందుకూరు : పల్లె ప్రగతిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ పీడీ ప్రభాకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సి�
మోమిన్పేట : వర్షాకాలం ప్రారంభం అయినందునా గ్రామంలో పారిశుధ్య సమస్యలతో పాటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం మోమిన్పేట మండల పరిధిలోన�
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
శామీర్పేట, ఆగస్టు 17 : గ్రామాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. మూడుచింతల్పల్లి మండలంలోని లక్ష్మాపూర్, లింగాపూర్ తాండా, ఆద్రాస్పల్లి గ్ర�