TS Assembly | తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక �
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త
గ్రామంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియామిస్తా.. ఎన్కేపల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిఖిల మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం
మోమిన్పేట : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మొరంగపల్లిలో బృహత్ ప్రకృతి వనం, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వెల్చాల్, మోమిన్�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �
కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల�
స్వచ్ఛ ఫిల్మోంకా మహోత్సవ్కుతెలంగాణ నుంచి 1,394 దరఖాస్తులు దేశవ్యాప్తంగా 4,340 దరఖాస్తులు, ద్వితీయ స్థానంలో ఏపీ హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ‘స్వచ్ఛ ఫిల్మోంకా మ
పల్లె ప్రగతి | తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీర�
పల్లె ప్రగతితో మారిన ఊరు స్వరూపం 100 శాతం సీసీ రోడ్లతో వీధుల దర్శనం మండలంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తున్న రావులపెంట ఆనందం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు వేములపల్లి: పల్లె ప్రకృతి పనుల్లో భాగంగా వేములపల్లి మం�
మొయినాబాద్ : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. మండల పరిధిలోని బాకారంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామంల�
రూ.21లక్షలతో అభివృద్ధి పనులు పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం): పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని పుల్లాయిగూడెం ప్రగతి పథంలో ముందుకు పోతుంది. గ్రామంలో మొత్�
మేజర్ పంచాయతీలో సమస్యల పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు మునుగోడు: మండల పరిధిలోని మేజర్ పంచాయతీల్లో కొరటికల్ ఒకటి. ఈ గ్రామ జనాభా సుమారు 3,267 కాగా 1,307 కుటుంబాలు నివాసం ఉంటున్నా యి. రాష్ట్ర సర్కారు అమలుచేసిన ప�
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్లదే అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బషీరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలను పరిశుభ్�
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�