ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవో దృష్టికి
శాయంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి పంచాయతీ శివారు గొల్లపల్లిలో పల్లెప్రగతి పనులు చేపట్టలేదని గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి యువత నాయకుడు నూనేటి కుమారస్వామి బుధవారం మంత్రి కేటీఆర్, సీఎం కార్యాలయం, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.