విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ( సీజీఆర్ఎప్-2) చైర్మన్ ఎరుకల నారాయణ స్పష్టం చేశారు.
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగి నేటి నెల రోజులవుతున్నా.. ఘటనకు కారణాలేమిటో మాత్రం పోలీసు శాఖ తేల్చలేకపోతున్నది.
Newborn dies | ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలకు ఐసీయూలోని నవజాత శిశువు తీవ్ర కాలిన గాయాలతో మరణించింది. దీంతో ఆ శిశువు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఆసుపత్రి నిర్లక్ష్యంపై పోలీసులకు ఫి�
Farmer | పెండ్యాల భిక్షపతి (39) అనే రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు తన వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోయినట్టు గమనించి, జేఎల్ఎం శ్రీనివాస్కు సమాచారం ఇచ్చ�
Anganwadi Centre | అసలు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియకుండా ఉందని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. పాఠశాలలు మూసేసినా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ప్ర
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్-మన్నెగూడ రోడ్డు విస్తరణతోపాటు అంగడిచిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ వరకు రోడ్�
రెండు సంవత్సరాలు కావస్తున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన అభివృద్ధి ఏదని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారి పంటలు, ఇండ్లు, రోడ్లను శనివారం పరిశీలించారు.
ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రాంత ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని టి పి సి సి సీనియర్ అధికార ప్రతినిధి కటకము మృత్యుంజయo అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట - లింగన్నపేట �
‘రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రమాదాలు, ఇతర కారణాలతో 20 నెలల్లో దాదాపు 700 మంది కల్లుగీత కార్మికులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ఎక్స్గ్రేషియా ఇంతవరకూ కాంగ్రెస్ సర్కార్ ఇవ్వడం లే�