Right to Information | ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచడమే ఉద్దేశంగా సమాచార హక్కు చట్టం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది.కార్యాలయాల్లో బదిలీ అయిన అధికారుల పేర్లు, మరికొన్ని �
సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నది.
YS Jagan | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని 25 పాఠశాలల్లో 3,187 మంది విద్యార్థులు చ దువుతున్నారు. అందరికీ ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా కేవలం 40 శాతం మందికే పంపిణీ చేశారు.
Pension | ఒక వృద్ధ స్వాతంత్య్ర సమరయోధుడికి పింఛన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.20 వేల జరిమానా విధించింది. పెన్షన్ కోసం 96 ఏండ్ల వృద్ధుడిని 40 ఏండ్ల ప
Be Careful | తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు ఒక్కోసారి వాళ్ల ప్రాణాలనే హరిస్తాయి. తాజాగా గత ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
కాన్పు కోసం ప్రభు త్వ దవాఖానకొచ్చిన గర్భిణికి ప్రసవం చేయడంలో వై ద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది కాలయాపనతో శిశువు ప్రా ణం పోయిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. గర్భిణి
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
శం కరెంటు ఎమర్జెన్సీలోకి జారుకొన్నది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి తెచ్చే ఈ సెక్షన్తో విద్యుత్తు ఉత్పత్
సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
Relationship tips: ఆలుమగలన్న తర్వాత చాలామంది అన్యోన్యంగానే ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. కానీ కొంతమందిలో ఆ సఖ్యత లోపిస్తుంది. కొన్ని జంటల్లో