వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
శం కరెంటు ఎమర్జెన్సీలోకి జారుకొన్నది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11ను అమల్లోకి తీసుకువచ్చింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమల్లోకి తెచ్చే ఈ సెక్షన్తో విద్యుత్తు ఉత్పత్
సైదాబాద్ కరణ్బాగ్ కాలనీలో నూతనంగా తాగునీటి పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్విన మట్టి కుప్పలను తొలగించకపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యంగా కారణంగా మట్టి కుప్పల�
టీఎస్బీపాస్ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నది. నర్సాపూర్, కామారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, మక్తల్ మున్సిపాలిటీల్లోని ఐదు�
Relationship tips: ఆలుమగలన్న తర్వాత చాలామంది అన్యోన్యంగానే ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. కానీ కొంతమందిలో ఆ సఖ్యత లోపిస్తుంది. కొన్ని జంటల్లో
క్రైం న్యూస్ | గుత్తే దారుడి నిర్లక్షానికి రెండు నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. కనీస రక్షణ చర్యలు లేకుండానే కూలీలు పనులు చేస్తుండగా ఆకస్మత్తుగా మట్టి దిబ్బలు కూలీ ఇద్దరు దినసరి కూలీలు అక్కడిక్కడే
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవో దృష్టికిశాయంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి పంచాయతీ శివారు గొల్లపల్లిలో పల్లెప్రగతి పనులు చేపట్టలేదని గ్రామానికి చెందిన తెలంగాణ జాగ
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్కు ప్రజలు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని, ముఖ్యంగా విద్యావంతులైన మధ్య తరగతి వారి నిర్లక్ష్యం వల్లనే వ్యాప్తి చెందుతున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్
ఇప్పపువ్వు, నారిగడ్డ కోసం కొందరి దుశ్చర్య!ఒక్క నెలలోనే 200 చోట్ల అగ్నికీలలుస్థానికేతరుల వల్లే నిప్పు ముప్పు: అటవీశాఖ ప్రత్యేక ప్రతినిధి, మార్చి 28 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లాలో విశాలమైన ప్రాంతంలో