స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కళకళలాడిన పల్లె, పట్టణాలు నేడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
KCR | గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు.
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నుంచే గ్రామస్వరాజ్యం అనే భావన పురుడుపోసుకున్నది. గ�
పల్లె ప్రగతిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. ప్రతి ఇంటి నుంచి తడి, పోడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్యార్డుకు తరలించేది. దీంతో ప్రతి పల్లె పరిశుభ్రం
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో (Palle Pragathi) భాగంగా గ్రామపంచాయతీలకు చెత్త ట్రాక్టర్లను అందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం (Kreeda Pranganam) ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పి
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రగతిని ఎప్పుడో మరిచిపోయిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి విమర్శించారు. ఆదివారం హరితహారంలో భాగంగా రాజన్నపేటలో మొక్కలు నాటారు.
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
Palle Pragathi గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కేటాయించారు.
Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
మారుమూల పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికీ ఒక వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, హరితహారం నర్సరీ, తెలంగాణ క్రీ�