పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్�
జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే రాష్ట్రంలోని పల్లెలు కేంద్ర అవార్డులను దక్కించుకొంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పంచాయతీలన్నీ పల్లె ప్రగతిక�
కేసీఆర్ విజన్తో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి జాతీయస్థాయిలో జెండా ఎగరేస్తున్న మన పల్లెలు ఎస్ఏజీవైలో మెరిసిన గ్రామాలు టాప్-10లో నాలుగు నిజామాబాద్ జిల్లావే.. పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైంది: మంత్రి ప్ర�
దేశంలోనే మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివ�
రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే తమకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందని జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రప�
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 తెలిపింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కల పెంపకంలో ఊహించని మార్పు వచ్చిందని
Telangana budget | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగ
షాద్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను 100శాతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగానే ప్రతి పల్లెలో లక్షల నిధులను వెచ్చించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవ�
షాద్నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్�