హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాలను పచ్చదనంతో తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప�
‘పల్లె, పట్టణ ప్రగతి’తో మారిన రూపురేఖలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్న రహదారులు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు ఆహ్లాదకరంగా ప్రకృతి వనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీలకుప్రతి నెలా నిధులు నాలుగు విడత�
నాలుగు విడతల్లో అభివృద్ధి రేఖలు ఈనెల 20 నుంచి ఐదో విడత కార్యక్రమం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు ఆరోగ్య గ్రామాలు.. పచ్చని వాతావరణంలో పల్లెలు ఊరూరా డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు నర్సరీలు, ట్రాక్�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పడకేసిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంలో ఎక్కడి చె
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్�
జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే రాష్ట్రంలోని పల్లెలు కేంద్ర అవార్డులను దక్కించుకొంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పంచాయతీలన్నీ పల్లె ప్రగతిక�
కేసీఆర్ విజన్తో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి జాతీయస్థాయిలో జెండా ఎగరేస్తున్న మన పల్లెలు ఎస్ఏజీవైలో మెరిసిన గ్రామాలు టాప్-10లో నాలుగు నిజామాబాద్ జిల్లావే.. పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైంది: మంత్రి ప్ర�
దేశంలోనే మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివ�
రాష్ట్రంలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, పల్లె ప్రగతి ద్వారానే ఇది సాధ్యమైందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారానే తమకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందని జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రప�
టీఎస్ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 68 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే సేవలందిస్తున్నాయని ఆర్థిక సర్వే తెలిపింది. టీఎస్ఆర్టీసీ మొత్తం 9,675 బస్సులు నడుపుతున్నది. వీటిలో ఆర్టీసీ సొంత బస్సులు 6,631, అద్దె బస్సులు 3,044 �