వివిధ కార్యక్రమాలకు 8,617 కోట్లు ఖర్చు
హైదరాబాద్, మార్చి 7 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక సర్వే-2022 తెలిపింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మొక్కల పెంపకంలో ఊహించని మార్పు వచ్చిందని పేర్కొన్నది. 2019 సెప్టెంబర్ 6న ప్రారంభించిన ఈ పథకానికి ప్రభుత్వం రూ.8,617.45 కోట్లు ఖర్చు చేసింది.
పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు