Minister KTR | రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్ల�
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చె
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదో రోజు జోరుగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో పల్లెలు కొత్తకళను సంతరించుకున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ శరత్ అన్నారు. ఆదివారం ఆయన జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలి�
స్వచ్ఛ పల్లెల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకు కదులుతున్నారు. చేయీచేయీ కలిపి తమ ఊరిని బాగుచేసుకునేందుకు కలిసి పనిచేస్తున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు తలపెట్టిన
గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. ఒక్కసారి జనంలోకి వెళ్తే చాలు..ఆయన ప్రజలతో కలిసిపోతారు. వారి కష్ట సుఖాల్లో భాగం అవుతారు. ఇదే తరహాలో ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార
హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక
నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�
తెలంగాణలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదో
బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన