రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో పల్లెలు కొత్తకళను సంతరించుకున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ శరత్ అన్నారు. ఆదివారం ఆయన జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలి�
స్వచ్ఛ పల్లెల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకు కదులుతున్నారు. చేయీచేయీ కలిపి తమ ఊరిని బాగుచేసుకునేందుకు కలిసి పనిచేస్తున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు తలపెట్టిన
గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టైలే వేరు. ఒక్కసారి జనంలోకి వెళ్తే చాలు..ఆయన ప్రజలతో కలిసిపోతారు. వారి కష్ట సుఖాల్లో భాగం అవుతారు. ఇదే తరహాలో ఓ గ్రామంలో పల్లె ప్రగతి కార
హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక
నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�
తెలంగాణలోని పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి గ్రామాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఐదో
బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన
Errabelli Dayakar rao | పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు. ఒకప్పు�
వరంగల్ : పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్ల సీఎం కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమైందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్