చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు ఈజీఎస్ ద్వారా రూ. 2.50కోట�
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
శివతత్వానికి ఓరుగల్లు ప్రతీక అని.. వరంగల్కు మహాశివరాత్రి పండుగకు అనుబంధం ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. హిందుధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న చిలుకూరు ప్రధాన అర్చకుడ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
సాగునీటి కోసం రైతుల కలిసి ఉద్యమిస్తామని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం చేర్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి విడుదలపై కాంగ్రెస్ నాయక�
దశాబ్దాల వెనుకబాటుకు గురైన మారుమూల ప్రాంత గిరిజనులను గుర్తించి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి పంటలకు సకాలంలో నీటి ని విడుదల చేయకుంటే రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల-సిద్దిపేట రహదారిలో తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు, చిట్యాల, కమలాయపల్లి, దానంపల్లి, అర్జునపట్ల గ్రామాలకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు గుంతలమయమైంది. దీంతో నిత్యం ఈ రోడ్డుపై వెళ్తున్�
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినప్పుడు సమస్యలను నోటు చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కా�
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చింది. జనగామ, చేర్యాలలో బీటీ, పీడబ్ల్యుడీ రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.9.31 కోట్లు మంజూరు చేయిం�
సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఊరుకునేది లేదని, ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే డివిజన్ ప్రకటించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశార