సీఎం రేవంత్రెడ్డి వరంగల్ నగర పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తుగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లతో
దేశంలో ఎకడా లేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దళితుల సమగ్రాభివృద్ధి జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దళిత బంధు పథకంతో పాటు కార్పొరేషన్ సబ్సిడీలు ప్రవేశపెట్ట�
నాలుగు మండలాల ప్రజలకు దిక్కున్న చేర్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం దవ
జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన కుటుంబసభ్యులతో నిర్వహించుకుంటున్న దావత్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు.
సెర్చ్ వారెంట్ లేకుండా కేటీఆర్, ఆయన బంధువుల ఇండ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ను బద్నాం చేసేందుకే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి.. ఈ నాటకానికి తెరల
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
Palla Rajeshwar Reddy | హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. కలెక్టర్, పార్టీ కార్యాలయ
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివా�
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిర
కౌశిక్రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడిని మండలిలో విపక్ష నేత మధుసూధనాచారి (MLC Madhusudhana Chary) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశాశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీస
విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగు�
ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరి�
Palla Rajeshwar Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దుట్నుంచి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారన�