సెర్చ్ వారెంట్ లేకుండా కేటీఆర్, ఆయన బంధువుల ఇండ్లల్లో సోదాలు ఎలా చేస్తారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ను బద్నాం చేసేందుకే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి.. ఈ నాటకానికి తెరల
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
Palla Rajeshwar Reddy | హక్కుల సాధన కోసం రజాకార్లు, దొరలను ఎదురించిన గొప్ప ప్రజాస్వామికవాది, వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు. కలెక్టర్, పార్టీ కార్యాలయ
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివా�
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిర
కౌశిక్రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడిని మండలిలో విపక్ష నేత మధుసూధనాచారి (MLC Madhusudhana Chary) తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశాశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీస
విద్యాసంవత్సరం మధ్యలో విద్యాలయాల అక్రమ భవనాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఇచ్చిన వార్నింగ్తోనే హైడ్రా తోకముడిచిందని సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగు�
ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, పిట్టల్లాగా ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరి�
Palla Rajeshwar Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష చూసి అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దుట్నుంచి అన్ని చోట్ల బూతులే మాట్లాడుతున్నారన�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగే ఆలోచనతో ఉన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్న�
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.
Palla Rajeshwar Reddy | పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తున్నదని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. వేధింపుల్లో భాగంగా ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదుచేశారన