అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, కొందరు మంత్రులు స్థాయి మరిచిపోయి అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని స్టేషన్�
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లలో అయోమయం నెలకొన్నది. ఉప ఎన్నిక కోసం ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.
ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు.శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి హైదరాబాద్లోని శాసన మండలి కార్యాలయం�
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు.
BRS leader | గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
‘ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను సాధించుకున్నాం.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా అభివృద్ధి చేశామనే సంతృప్తి ఉందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్య�
జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండింట్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జనగామ, స్టేషన్ఘన్పూర్లో ముచ్చటగా మూడోసారి గులాబీ గుబాళించగా, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇ