తెలంగాణ ఉద్యమ ద్రోహి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన విశ్వాస ఘాతకుడు, కుటుంబ ప్రయోజనాలే తప్ప మరేదీ పట్టని అహంకారి కడియం శ్రీహరి. బీఆర్ఎస్కు, కేసీఆర్కు ఆయన నమ్మకద్రోహం చేసిన సందర్భంగ�
Kadiyam Srihari | కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ నుంచి గెలిపించుకుంటే.. ఆ పార్�
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన రైతు రఘుపతిని పొట్టన పెట్టుకున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు వద్ద తీసుకున�
కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, కొందరు మంత్రులు స్థాయి మరిచిపోయి అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని స్టేషన్�
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లలో అయోమయం నెలకొన్నది. ఉప ఎన్నిక కోసం ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.
ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు.శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి హైదరాబాద్లోని శాసన మండలి కార్యాలయం�
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
BRS MLC | ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు.