జనగామ జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండింట్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. జనగామ, స్టేషన్ఘన్పూర్లో ముచ్చటగా మూడోసారి గులాబీ గుబాళించగా, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి పాలయ్యారు. ఇ
జనగామలో డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ గెలిచి గులాబీ జెండా ఎగరడం తథ్యమని, ఆ నమ్మకం, విశ్వాసం తనకుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Palla Rajeshwar Reddy | 45 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పని చేశారు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీకి కట్టుబడి నిలబడ్డారు. ఐక్యంగా ఉండి జనగామలో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారని జనగామ బీఆర్ఎస్
పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి మళ్లీ పదేండ్లు వెనక్కిపోతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కరెంటు ఉండదు, రైతుబంధు రాదు, పల్లెల్లో కరువు తాండవిస్తుంది అని చెప్పారు. ప్రజలం�
“ప్రత్యర్థులు నన్ను లోకల్ కాదంటున్నారు..నేను పక్కా లోకల్ వ్యక్తిని.. స్వయంగా సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి జనగామకు పంపిండు.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనగామలోనే ఉండి మీకు సేవ చేస్తా.. మీతోనే శభాష్�
గుజరాత్ నుంచి అమిత్షా, డిల్లీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి ప్రియంక గాంధీ ఇలా ఎవరు వచ్చినా.. తెలంగాణకు సీఎం కేసీఆర్ బాద్షా అని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
జనగామ నియోజకవర్గంలోని ప్రజలకు తన నీలిమా దవాఖానలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని, ప్రజా సేవ చేసేందుకు వచ్చానని, తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలను �
చేర్యాలలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ విజయవంతమైంది. కనీవినీ ఎరుగని రీతిలో సభకు జనం పోటెత్తారు. భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ 42 నిమిషాల పాటు మాట్లాడి ఈ ప్రాంత ప్రజ�
CM KCR | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆ�
CM KCR | కాంగ్రెసోళ్ల లాగా ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం.. ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి.. ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.