Palla Rajeshwar Reddy | బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించండి మరిచిపోలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. ఆదివారం నియోజక
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు.
స్వయంగా సీఎం కేసీఆర్ జనగామ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో నన్ను మీ వద్దకు పంపించిండు. ఆదరించి.. ఆశీర్వదించి జనగామ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవ చేస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజ
Palla Rajeshwar Reddy | ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy )అ�
బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలంలోని ఎ
రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం, పోతా�
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టగా వారు వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకట్రెండు రోజుల నుంచ�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి జనగామ వంద శాతం అభివృద్ధి చెంది తీరుతది..భవిష్యత్లో ఐటీ కారిడార్.. పరిశ్రమలతో చాలా అద్భుతంగ మారుతది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం ప�
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వా