గెలుపే లక్ష్యంగా ఇప్పటికే గ్రామాలను చుట్టేసిన బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి రెండురోజులుగా ము న్సిపల్ వార్డుల్లో ప్రతి వీధికి వెళ్లి జనంతో మమేకమవుతూ.. ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రజల ఆశ�
అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ప
Jangaon | ‘జనగామ ప్రాంతం ఒకప్పుడు కరువు నేల. నెర్రెలు బారిన భూముల్లో గరిక మొలవని దైన్యం. డొకలెండిన జీవులు.. గుకెడు నీళ్ల కోసం కొట్లాడుకున్నయ్. పక్షులు గూడొదిలి వెళ్లినట్టే మనుషులూ వలసపోయేటోళ్లు. తెలంగాణ రాష్ట�
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్�
ఊరూరా ప్రచారంలో కారు దూసుకుపోతోంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతున్నా�
Palla Rajeshwar Reddy | బీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆదరించండి మరిచిపోలేనంత అభివృద్ధిని చేసి చూపిస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. ఆదివారం నియోజక
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు.
స్వయంగా సీఎం కేసీఆర్ జనగామ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో నన్ను మీ వద్దకు పంపించిండు. ఆదరించి.. ఆశీర్వదించి జనగామ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవ చేస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజ
Palla Rajeshwar Reddy | ప్రతిపక్ష పార్టీల హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కండ్లముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేయాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy )అ�
బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలంలోని ఎ
రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం, పోతా�
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టగా వారు వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకట్రెండు రోజుల నుంచ�