బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి జనగామ వంద శాతం అభివృద్ధి చెంది తీరుతది..భవిష్యత్లో ఐటీ కారిడార్.. పరిశ్రమలతో చాలా అద్భుతంగ మారుతది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం ప�
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వా
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికే తమ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘం కుల పెద్దలు ప్రకటించారు. ఈ మేరకు �
ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం మద్దూరు, ధూళిమిట్ట మం డల కేంద్రాల్లో బీఆర్ఎస్ మ�
‘జనగామ నియోజకవర్గంలో పల్లా ఎంట్రీతోనే ఆయన విజయం ఖాయమైంది.. ఇక్కడి మట్టి బిడ్డ రాజేశ్వర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి సిరిసిల్ల, సిద్దిపేట తరహా జనగామ అభివృద్ధికి తోడ్పాటునందించండి’ అని రాష్ట్ర వైద్య,
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతి రూపమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ
ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్ పార్టీకి అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్సే.. తెలంగాణ ప్రభుత్వంపైన,
ముఖ్యమంత్రి కేసీఆర్పై వివిధ సోషల్ మీడియాల్లో ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కొంటూ ప�