ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణలోని గిరిజనగూడేల్లో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, రాష్ట�
రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కానీ, మొదట్లో 13 కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఆ సంఖ్యను 3 కోట్లకు కుదించింది. ఇదీ �
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం.. 23 వేల కుటుంబాల్లో సంతోషం నింపిందని వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి నిరుపేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 800 ఎకారాల పైచిలుకు ఉన్న ఐడీపీఎల్ భూముల్లో 400 ఎకరాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ �
ప్రతిపక్ష నాయకులకు పనిలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో ఎమ్మెల్�
దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతుందని, టాక్స్ల రూపంలో కేంద్రానికి వేలాది కోట్లు చెల్లిస్తుంటే రాష్ర్టానికి రావాల్సిన వాటా కంటే అదనంగా నయాపైసా కూడా ఇవ్వడంలేదని ఎమ్మెల్సీ
కాంగ్రెస్ సత్తెనాశ్.. బీజేపీ బట్టేబాజ్, దోకేబాజి పార్టీలు అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్లో శనివారం ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్�
Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్రధాని మోదీ( PM Modi ) కి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు( Farmers ) ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్స�
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
విద్యా సంస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యాజ్యోతి కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.