ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచన ముగిసిన అనురాగ్ వర్సిటీ ఫ్రీ కోచింగ్ ధర్మసాగర్, జూలై 10: పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి ని
అక్రమాలు, అర్థసత్యాలకు పుట్టిన బిడ్డ జయశంకర్ పేరు ఎత్తే అర్హతే లేదు ఇలాంటివారు రాజకీయాల్లోకా! మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నిరుద్యోగులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రామగిరి, మే 14: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలను న�
రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ మంత్రి తో
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలే అంశాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 80
ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్లొస్తూ రాజు మృతి ఆదుకొంటానని ఎమ్మెల్సీ పల్లా హామీ రాజు పిల్లలకు ఎఫ్డీల అందజేత హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రోడ్డు ప్రమా�
దేశంలో గిరిజనులను మోసం చేసిందే బీజేపీ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ సాధించాలి:మంత్రి సత్యవతి డిమాండ్ హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ �
మూడు ఎత్తిపోతలకు అనుమతులు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం స్టేషన్ఘన్పూర్, జనవరి 16 : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష�
సీఎం వెంట 60 లక్షల మంది సైన్యం రైతులపై ప్రేమ ఉంటే మోదీకి లెటర్ రాయాలి బీజేపీ నేత బండికి ఎమ్మెల్సీ పల్లా డిమాండ్ స్టేషన్ఘన్పూర్లో రైతుబంధు సంబురాలు స్టేషన్ఘన్పూర్, జనవరి 14: రైతుల కోసం పోరాడుతున్న స�
సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్�
palla rajeshwar reddy | రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని