పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు
హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలే అంశాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 80
ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి వెళ్లొస్తూ రాజు మృతి ఆదుకొంటానని ఎమ్మెల్సీ పల్లా హామీ రాజు పిల్లలకు ఎఫ్డీల అందజేత హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రోడ్డు ప్రమా�
దేశంలో గిరిజనులను మోసం చేసిందే బీజేపీ గిరిజనుల ఆత్మగౌరవం నిలబెట్టింది కేసీఆరే రాష్ర్టానికి గిరిజన యూనివర్సిటీ సాధించాలి:మంత్రి సత్యవతి డిమాండ్ హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ �
మూడు ఎత్తిపోతలకు అనుమతులు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం స్టేషన్ఘన్పూర్, జనవరి 16 : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష�
సీఎం వెంట 60 లక్షల మంది సైన్యం రైతులపై ప్రేమ ఉంటే మోదీకి లెటర్ రాయాలి బీజేపీ నేత బండికి ఎమ్మెల్సీ పల్లా డిమాండ్ స్టేషన్ఘన్పూర్లో రైతుబంధు సంబురాలు స్టేషన్ఘన్పూర్, జనవరి 14: రైతుల కోసం పోరాడుతున్న స�
సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్�
palla rajeshwar reddy | రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని
పల్లా రాజేశ్వర్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తాం. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల�
టీఆర్ఎస్లో చేరికలు | ఖమ్మం జిల్లా మధిరలోని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మడికొండ, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్
Minister Erraballi Dayakar Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు అర్థం ఉందా?.. ఎవరిని మభ్యపెట్టేందుకు దీక్ష చేస్తున్నారంటూ రాష్ట్ర పంచాయతీరాజ్