పల్లా రాజేశ్వర్రెడ్డి | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తాం. రూ.50 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా వేసిన చరిత్ర సీఎం కేసీఆర్ది అని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల�
టీఆర్ఎస్లో చేరికలు | ఖమ్మం జిల్లా మధిరలోని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మడికొండ, నవంబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గ్రేటర్
Minister Erraballi Dayakar Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు అర్థం ఉందా?.. ఎవరిని మభ్యపెట్టేందుకు దీక్ష చేస్తున్నారంటూ రాష్ట్ర పంచాయతీరాజ్
హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతదో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం రాత్రి ఇల్లందకుంట మండ�
హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట/జమ్మికుంట రూరల్/కమలాపూర్/ఇల్లందకుంట, అక్టోబర్ 4: హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ దళం రోజురోజుకూ మరింత బలపడుతున్నది. ప్రతి రోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి శ్రేణులు ట
పన్నుల భారం మోపుతున్నందుకా?: ఎమ్మెల్సీ పల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ఇల్లందకుంట, సెప్టెంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప.. పనులు చేయడం చేతకాదని ఎమ్మెల్సీ, రైత�