హుజూరాబాద్: బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
ఇల్లందకుంట : టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతదో ప్రజలు ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. సోమవారం రాత్రి ఇల్లందకుంట మండ�
హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట/జమ్మికుంట రూరల్/కమలాపూర్/ఇల్లందకుంట, అక్టోబర్ 4: హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ దళం రోజురోజుకూ మరింత బలపడుతున్నది. ప్రతి రోజూ వందల సంఖ్యలో వివిధ పార్టీల నుంచి శ్రేణులు ట
పన్నుల భారం మోపుతున్నందుకా?: ఎమ్మెల్సీ పల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం ఇల్లందకుంట, సెప్టెంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పన్నులు వేయడం తప్ప.. పనులు చేయడం చేతకాదని ఎమ్మెల్సీ, రైత�
పల్లా రాజేశ్వర్ రెడ్డి | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం పదవీ ప్రమాణం స్వీకరించ�
బీజేపీ విధానం రద్దు.. ఆ పార్టీకి ఓటు వద్దు ఊడగొట్టే బీజేపీయా.. ఉద్యోగాల టీఆర్ఎస్సా.. దొడ్డువడ్లు కొంటామని చెప్పి ఓట్లు అడగాలి కమలం పార్టీకి ఓటేస్తే పదేండ్ల ప్రగతి వెనక్కి సంక్షేమ టీఆర్ఎస్కు అండగా నిలవం
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్ల�