ఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యే రాజయ్యవేలేరు, సెప్టెంబర్ 8: పశుపోషణతో రైతు లు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మె ల్యే �
జమ్మికుంటలో భారీగా చేరిన బీజేపీ నాయకులు ఇల్లందకుంటలో కారెక్కిన పలువురు మాజీ సర్పంచ్లు హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొ�
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు పలువురు నాయకులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
హాజర్ కానున్న మంత్రులు నూతన సాగుకు మరో అండ వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐటీ శ�
హుజూరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు టీఆర్ఎస్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిద్దిపేట, ఆగస్టు 5: హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బీజ�
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిఇల్లందకుంట, జూలై 21: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి తప్పదని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవ
61 లక్షల సభ్యులతో దేశంలోనే నంబర్వన్ వారంలో సభ్యత్వాల డిజిటలైజేషన్ పూర్తి త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పార్టీ కార్యాలయాల ప్రారంభం రెండు నెలల్లో కమిటీలు.. అనంతరం శిక్షణ నియోజకవర్గానికో సోషల్ మీడి�
పుట్టినరోజు సందర్భంగా సీఎంను కలిసిన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ప్�
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�
25 వరకు రైతుబంధు: ఎమ్మెల్సీ పల్లాఇల్లందకుంట, జూన్ 17: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆస్తులపై ఉన్న తాపత్రయం, అభివృద్ధిపై లేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించార�
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివేలేరు/ధర్మసాగర్, జూన్ 16: దేశ ఆహార అవసరాలను తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జి ల్లా ధర్మసా�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం మేడ్చల్ రూరల్, జూన్ 15: రైతుబంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉన్నదని, అది కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంద�
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంచాలి రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిర�