విద్యా సంస్థలో అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యాజ్యోతి కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజ
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో పర్యటించనున్నారు. సుమారు రూ.150 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అదే బాటలో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం కాళేశ్వరం నీళ్లతో మహాద్భుతాలు దేశవ్యాప్తంగా 5% తగ్గిన వరి సాగు తెలంగాణ వ్యవసాయరం�
కర్ణాటకకు చెందిన రైతు సంఘం కార్యకర్త హైదరాబాద్లో గుండెపోటుతో మృతి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేత ఆర్మూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రైతులపై తన కు ఉన్న అభిమ�