పల్లా రాజేశ్వర్రెడ్డి | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం శాసన మండలి విప్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
హైదరాబాద్ : వరంగల్- ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అద్భుత విజయం సాధించిన అనంతరం నేడు తెలంగాణ శాసన మండలికి విచ్చేశారు. ఈ నేపథ్�
1,98,367 ఓట్లతో గెలుపు బావుటాప్రథమ ప్రాధాన్య ఓట్లలో టాప్ఎలిమినేషన్ రౌండ్లలోనూ భారీగా ఓట్లు నల్లగొండ, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నల్లగొండ-వరంగల్-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కి�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర
హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్�
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయంగా సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ కేటాయిం
హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డికి ఘన విజయాన్ని కట�
నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 49,362 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 1,83,167 మార్కును ఎవరూ చేరుకోకపోవడంతో నిభ
అత్యధిక ఓట్లతో విజయంనల్లగొండ ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి గులాబీ జెండా ఎ
హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంపైటీఎన్జీఓ సంఘం కేంద్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి తెలం�
నల్లగొండ: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ఎలిమినే�