నల్లగొండ: వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్ప�
హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ హవా పల్లాకు మొదటి ప్రాధాన్యంలో భారీ ఆధిక్యం ‘హైదరాబాద్’ స్థానంలోనూ టీఆర్ఎస్దే లీడ్ వాణీదేవికి మొదటి ప్రాధాన్యంలో 1,12,689 ఓట్లు కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక
నల్లగొండ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో ఐదో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మొదటి నాలుగు రౌండ్లలో ముందంజలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ�
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో నాల్గొవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. నాల్గొవ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్ల
నల్లగొండ-వరంగల్-ఖమ్మం సీటులో టీఆర్ఎస్ ముందంజ ‘నల్లగొండ’లో 2వ స్థానంలో తీన్మార్ మల్లన్న ‘హైదరాబాద్’లో టీఆర్ఎస్-బీజేపీ మధ్యే పోరు! నేటి ఉదయం 7 గంటలకు తొలిరౌండ్ ఫలితం! రెండు నియోజకవర్గాల్లో సుదీర�
ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా పెరిగిన ఓటింగ్ పట్టణ ప్రాంతాల్లోనూ ఓటర్ల అనూహ్య స్పందన అధికార పార్టీకే లాభమంటున్న విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీల అంచనాలు తల్లకిందులు హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్
బరిలో 164 మంది అభ్యర్థులు దినపత్రిక సైజులో బ్యాలెట్పేపర్ 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి విధుల్లో 7,560 మంది సిబ్బంది 15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత 50%శాతం కేంద్రాల్లో వెబ్ �
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి ప్రభుత్వం, ఉద్యోగులంతా ఒకే కుటుంబం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని విజ్ఞప్తి వరంగల్, మార్చి 12 (నమస్తే తె�
పరకాల : ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టభద్రులు బీజేపీకి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భా�