మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అదే బాటలో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం కాళేశ్వరం నీళ్లతో మహాద్భుతాలు దేశవ్యాప్తంగా 5% తగ్గిన వరి సాగు తెలంగాణ వ్యవసాయరం�
కర్ణాటకకు చెందిన రైతు సంఘం కార్యకర్త హైదరాబాద్లో గుండెపోటుతో మృతి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేత ఆర్మూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రైతులపై తన కు ఉన్న అభిమ�
స్వయంగా ఆయనే తవ్వుకొంటున్నాడు మునుగోడులోఎగిరేది గులాబీ జెండాయే రాష్ట్రంలో మోదీ-అమిత్షా ఆటలు సాగవు నల్లగొండలో వారికి గుణపాఠం తప్పదు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే �
ఆయన కనిపిస్తే చేతులూపుతూ.. ఆయన కనిపించేంత దూరం పరుగులు, చేయెత్తితే దారిపొడవునా దండాలు, మా నాయకుడొచ్చాడన్న ఉద్వేగం, ‘జై కేసిఆర్’, ‘జై తెలంగాణ’ నినాదాలు.. తాము కష్టాల్లో ఉన్నా.. ఆ కష్టాలు తీర్చే మా నేత వచ్చా
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచన ముగిసిన అనురాగ్ వర్సిటీ ఫ్రీ కోచింగ్ ధర్మసాగర్, జూలై 10: పట్టుదలతో ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి ని
అక్రమాలు, అర్థసత్యాలకు పుట్టిన బిడ్డ జయశంకర్ పేరు ఎత్తే అర్హతే లేదు ఇలాంటివారు రాజకీయాల్లోకా! మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఓట్ల కోసం రేవంత్రెడ్డి చెప్పే బ్రోకర్
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నిరుద్యోగులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రామగిరి, మే 14: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలను న�
రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు మాట్లాడేందుకు రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగితే, తెలంగాణలో 48 శాతం తగ్గిన విషయాన్ని రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయ మంత్రి తో
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ