ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.
మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అదే బాటలో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం కాళేశ్వరం నీళ్లతో మహాద్భుతాలు దేశవ్యాప్తంగా 5% తగ్గిన వరి సాగు తెలంగాణ వ్యవసాయరం�
కర్ణాటకకు చెందిన రైతు సంఘం కార్యకర్త హైదరాబాద్లో గుండెపోటుతో మృతి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్ బాధిత కుటుంబానికి చెక్కు అందజేత ఆర్మూర్, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్ రైతులపై తన కు ఉన్న అభిమ�
స్వయంగా ఆయనే తవ్వుకొంటున్నాడు మునుగోడులోఎగిరేది గులాబీ జెండాయే రాష్ట్రంలో మోదీ-అమిత్షా ఆటలు సాగవు నల్లగొండలో వారికి గుణపాఠం తప్పదు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే �
ఆయన కనిపిస్తే చేతులూపుతూ.. ఆయన కనిపించేంత దూరం పరుగులు, చేయెత్తితే దారిపొడవునా దండాలు, మా నాయకుడొచ్చాడన్న ఉద్వేగం, ‘జై కేసిఆర్’, ‘జై తెలంగాణ’ నినాదాలు.. తాము కష్టాల్లో ఉన్నా.. ఆ కష్టాలు తీర్చే మా నేత వచ్చా
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �