ఎట్టకేలకు దేవాదుల 3వ ఫేస్ పంపింగ్ బుధవారం ప్రారంభం కానున్నది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెచ్చిన ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం నీటి విడుదలకు ఆదేశించింది. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్
జనగామ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం సర్కారుపై ఫైర్ అయ్యారు. దేవాదుల ఎత్తిపోతల నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు పంపింగ
సకాలంలో రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల దేవాదుల ఆయకట్టు కింద రూ. 600 కోట్ల పంట నష్టం జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి, ఎండిన పంటలక�
Palla Rajeshwar Reddy | ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీపై అబద్ధాలు చెబుతోందని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. అక్కడ 100 శాతం రుణమాఫీ చేసినం, ఇక్కడ 100 శాతం రుణమాఫీ చేసినం అని కాంగ్రెస్ ప్రభుత
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, కోమటిపల్లి పరిసరాలను మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం పరిశీలించారు.
బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణకు అనువైన పరిసరాలను మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం పరిశీలించారు.
దేవాదుల నీళ్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకునే నాయకుడు లేడని, జిల్లా మంత్రులకు సమీక్షించే తీరిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ర
కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం జనగామ మండలంలోని ఎర్రకుంటతండా, దుబ�
చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు ఈజీఎస్ ద్వారా రూ. 2.50కోట�
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
శివతత్వానికి ఓరుగల్లు ప్రతీక అని.. వరంగల్కు మహాశివరాత్రి పండుగకు అనుబంధం ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. హిందుధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న చిలుకూరు ప్రధాన అర్చకుడ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.