ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ఆయన చేర్యాల ప్�
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతాళంలో బొందపెట్టడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ సబ్ జైలులో రిమాండ్
Palla Rajeshwar Reddy | కేసీఆర్ సభకు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతం నుంచి ఉప్పెనలా ప్రజలు తరలిరావాలని, గులాబీ సైనికులు వారు సభకు వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
Palla Rajeshwar Reddy | వచ్చే వానకాలం నుంచి మూడు ఫేజ్లలో నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో పీఏసీఎస్
‘వరంగల్లోఈ నెల 27న అంబరాన్నంటేలా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు రావాలని గడపగడపను తట్టి ప్రజలను ఆహ్వానించాలి.. ఊరూవాడా జాతరలా తరలివచ్చేలా జన సమీకరణ చేయాలి.. వాహన సౌకర్యం కల్పిస్తున్నందున ప
Palla Rajeshwar Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను �
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ స్వచ్ఛం ద సంస్థ నిర్వహించిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. ప్రజల నుంచి అభిప్రాయా లు స�
అక్రమ అరెస్టులు కడియం పతనానికి నాంది అని, నీతిమాలిన పనులు చేసిన నీ ఉప ఎన్నిక కోసం ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వేలేరు
జనగామ జిల్లా దేవ రుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్ట్ నాయకురాలు గుమ్మడవెల్లి రేణు క అంత్యక్రియలు బుధవారం గ్రామంలో జరగ్గా, వేలాది మంది జనం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చార�
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామలోని క్యాంప్ కార్యాలయంలో తరి�
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరిగొప్పుల మండల అధ్�
కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన సంఘం కార్