తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తుషాలపురం బాలయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి పదిమంది కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప
స్టేషన్ఘన్పూర్ నియోజకర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్కు 2014లో రూ. 8 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసింది మ�
జనగామ మండలంలోని ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన వరి పం టలను సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరిశీలించి రైతులతో మాట్లా డి ధైర్య�
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ మండలం ఎల్లంల, పెంబర్తి, సిద్దెంకి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల �
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) డిమాండ్ చేశారు.
‘దేవునూర్లో నీ బినామీల పేర్లతో భూములు ఉన్నాయ్.. అందులో నువ్వే వ్యవసాయం చేయించిన ఫొటోలను త్వరలో బయటపెడుతా.. నీ భూబాగోతాన్ని ప్రజల్లో బట్టబయలు చేస్తా.. జాగ్రత్త బిడ్డా! ఇక నువ్వు ఏది మాట్లాడిన చెల్లదు.. నీక
ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ఆయన చేర్యాల ప్�
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతాళంలో బొందపెట్టడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ సబ్ జైలులో రిమాండ్
Palla Rajeshwar Reddy | కేసీఆర్ సభకు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతం నుంచి ఉప్పెనలా ప్రజలు తరలిరావాలని, గులాబీ సైనికులు వారు సభకు వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
Palla Rajeshwar Reddy | వచ్చే వానకాలం నుంచి మూడు ఫేజ్లలో నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో పీఏసీఎస్
‘వరంగల్లోఈ నెల 27న అంబరాన్నంటేలా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు రావాలని గడపగడపను తట్టి ప్రజలను ఆహ్వానించాలి.. ఊరూవాడా జాతరలా తరలివచ్చేలా జన సమీకరణ చేయాలి.. వాహన సౌకర్యం కల్పిస్తున్నందున ప
Palla Rajeshwar Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను �
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రముఖ స్వచ్ఛం ద సంస్థ నిర్వహించిన సర్వేలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి 6వ స్థానంలో నిలిచారు. ప్రజల నుంచి అభిప్రాయా లు స�