కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘బడా ఝూటా’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ హయాం లో సిద్దిపేట నియోజకవర్గంలో రో డ్లు మంజూరై జరుగుతున్న పనులు అర్ధాంతరం గా ఆగిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్ల�
రాజకీయాలకతీతంగా అందరం కలిసి జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తాను ఎంత తగ్గేందుకైనా..ఎక్కడికి వచ్చేందుకైనా సిద్ధమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం చైర్పర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మికి తోడుగా తులం బంగారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీనిపై ఆడబిడ్డలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాం
దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు మరో డెడ్లైన్ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి 2027 మార్చిలోగా పనులన్నీ పూర్తిచేస్తామని హామ�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువార�
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారం ఎట్టకేలకు డ్రా పద్ధతిలో ముగిసింది. బీఆర్ఎస్ విజయాన్ని నిలువరించేందుకు సో మవారం కాంగ్రెస్ అరాచకం సృష్టించి ఎన్నికను వా యిదా వేయించిన
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయ్యిందని, వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చే�
జనగామలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు హైదరాబాద్ క్యాంపునకు తరలిస్తుండగా, కాంగ్రెస్ పార్టీక�