దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు మరో డెడ్లైన్ను సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి 2027 మార్చిలోగా పనులన్నీ పూర్తిచేస్తామని హామ�
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువార�
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జనగామ మున్సిపల్ ఎన్నిక మంగళవారం ఎట్టకేలకు డ్రా పద్ధతిలో ముగిసింది. బీఆర్ఎస్ విజయాన్ని నిలువరించేందుకు సో మవారం కాంగ్రెస్ అరాచకం సృష్టించి ఎన్నికను వా యిదా వేయించిన
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయ్యిందని, వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చే�
జనగామలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాలతో పార్టీ శ్రేణులు హైదరాబాద్ క్యాంపునకు తరలిస్తుండగా, కాంగ్రెస్ పార్టీక�
జనగామ ప్రజలకు గోదావరి, మిషన్ భగీరథ నీళ్లిచ్చి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డ�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి మోసపోవద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు.
జనగామ పట్టణ అభివృద్ధికి పైసా ఖర్చు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కులేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 3, 4 వార్డుల్లోని పలు కాలనీల్ల�
హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, ఆరు గారెంటీలు, 420 హామీలు అమలు చేయని వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గ
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
జనగామలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీల్లా రెచ్చిపోయారు. మద్యం మత్తులో డీసీసీ మాజీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి అనుచరులు మంత్రి సీతక్క సమక్షంలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ
కాంగ్రెస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, రేవంత్రెడ్డి ప్రజాపాలన పేర నిరంకుశ పాలన నడుపుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.