Asia Cup Under-19: భారత్తో జరుగుతున్న అండర్-19 ఆసియాకప్లో 282 పరుగుల టార్గెట్ విసిరింది పాకిస్థాన్. పాక్ బ్యాటర్ షాజైబ్ ఖాన్ 159 రన్స్ చేశాడు.
పాకిస్థాన్లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై సందిగ్ధత కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తామ�
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతను తొలిగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సమావేశమవనుంది.
అంతర్జాతీయ క్రికెట్లో అనామక జట్టుగా ఉన్న జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ పరాభవం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బులవాయో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే.. 80 పరుగుల తేడా(డక్వర్త్ లూయ�
Violence | పాకిస్థాన్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన హింసలో 18 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. వాహనాల కాన్వాయ్పై దాడి అనంతరం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా అలీజాయ్, బ�
Gunmen attack vehicles In Pakistan | ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు దాడి చేశారు. సాయుధులైన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 38 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారు.
అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ జట్టుకు అనుమతి లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని జాతీయ అంధుల క్రికెట్ �
Blind T20 World Cup : ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోయే ప్రమాదంలో పడిన పాకిస్థాన్కు మరో షాక్. ఆ దేశంలో జరగాల్సిన అంధుల టీ20 వరల్డ్ కప్(Blind T20 World Cup) నుంచి భారత జట్టు వైదొలిగింది.
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టూర్ మొదలైంది. కానీ, టోర్నీని హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? లేదా పాకిస్థాన్లోనే జరుగుతుందా? అనే అంశం మాత్రం తేలలేదు. తాజాగా ప
Beggar Family Hosts Grand Feast | అడుక్కుని జీవించే ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 20,000 మందికి భారీ విందు ఇచ్చింది. దీని కోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు షాక్ అ�