నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సరికొత్త వ్యూహాన్ని అమలుజేస్తున్నదని మనదేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్వోసీ వెంబడి ఇటీవలి కాలంలో జరుగుతున్న ఉగ్రదాడులే ఇందుకు నిదర�
Champions Trophy | వచ్చే నెలల్ చాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచులకు ముందు టీమిండియా దుబాయిలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నది. ప్రస్తుతం ఐసీసీ ప్రాక్టీస్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్తో పాటు నాలుగు వేదికల్లో సదుపాయ
Hindus kidnapped : పాకిస్థాన్లో ముగ్గురు హిందువులను కిడ్నాప్ చేశారు. పంజాబ్ ప్రావిన్సులో ఓ దొంగల ముఠా ఆ కిడ్నాప్కు పాల్పడింది. తమకు చెందిన పది మందిని రిలీజ్ చేస్తేనే వాళ్లను సురక్షితంగా వదిలిపెట్టనున్న�
కాపాడాల్సిన కంటిరెప్పే కాటేసిన విధంగా, సాక్షాత్తూ కన్న తండ్రే కీచకుడై తమపై లైంగిక దాడులకు దిగడాన్ని ఇద్దరు మైనర్ కుమార్తెలు తట్టుకోలేక పోయారు. దీంతో కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం �
సొంతగడ్డపై వరుస విజయాలతో దూకుడు మీదున్న దక్షిణాఫ్రికా మరో క్లీన్స్వీప్తో దుమ్మురేపింది. తమ దేశ పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ను రెండు టెస్టులలోనూ ఓడించి సిరీస్ను 2-0తో గెలుచుకుంది.
UP man lands in Pak jail | ప్రేమ వ్యవహారం సరిహద్దులు దాటించింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని పెళ్లాడేందుకు ఒక యువకుడు అక్రమంగా పాకిస్థాన్లోకి ప్రవేశించాడు. అయితే పెళ్లికి ఆమె నిరాకరించింది. అక్రమ చొరబాటు గురించ�
Vijayawada | పాకిస్థాన్ పేరుతో మన దేశంలో ఒక కాలనీ ఉందని తెలుసా! అది కూడా ఎక్కడో నార్త్ ఇండియాలోనో.. ఈశాన్య భారతదేశంలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే!! ఏపీలోని విజయవాడలోనే ఈ కాలనీ ఉంది. దీనికి 40 ఏండ్ల చరిత్ర కూడా ఉం
ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్లోని లాహోర్లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్లోన�
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ గుండెపోటుకు గురయ్యారు. అఫ్గాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో ఉన్న అతడిని వెంటనే చికిత్స కోసం పాకిస్థాన్కు తరలించారు. కరాచీలోని కంబైన్డ్ మిలిటర�
స్వదేశంలో పాకిస్థాన్తో ఆడుతున్న తొలి టెస్టు మొదటి రోజే మ్యాచ్పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సఫారీలు.. తొలి ఇన్నింగ్స్లో పాక్ను 211 పరు�
‘మీ పెరట్లో పాములను పెంచుతూ, పొరుగువారిని మాత్రమే అవి కాటేయాలని ఎంతమాత్రం ఆశించకండి. ఎందుకంటే వాటికి పాలుపోసి పెంచుతున్న మిమ్మల్ని కూడా ఆ సర్పాలు అంతిమంగా కాటేస్తాయి’ అని పాకిస్థాన్ను ఉద్దేశించి 2011లో �
తూర్పు అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హ
Airstrike | ఆఫ్ఘనిస్థాన్ పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది.
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్తో పాటు ఆతిథ్యం ఇవ్వన�