India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
Year Ender 2024 | మరికొద్ది రోజుల్లో 2024 సంవత్సరం ముగియనున్నది. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఈ ఏడాదికి సంబంధించిన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ ట్రెండ్స్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్థానీలు భారత్కు చెందిన వి�
అరంగేట్రం ఆసియా అండర్-19 మహిళల టీ20 ఆసియాకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20 పోరులో సఫారీలు 7 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించారు.
చాంపియన్స్ ట్రోఫీ భవితవ్యం శనివారం తేలనుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధతకు ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు
వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్ 2-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో జింబాబ్వే.. 2.4 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్ సుఫియాన్ మ�
Champions Trophy | వచ్చ ఏడాది పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ వెంట్కు టీమిండియాను పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని సూచించిం
అండర్-19 యూత్ ఆసియాకప్లో భారత్కు పరాభవం ఎదురైంది. శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యఛేదనలో యువ భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగు�
Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్