జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ గుండెపోటుకు గురయ్యారు. అఫ్గాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో ఉన్న అతడిని వెంటనే చికిత్స కోసం పాకిస్థాన్కు తరలించారు. కరాచీలోని కంబైన్డ్ మిలిటర�
స్వదేశంలో పాకిస్థాన్తో ఆడుతున్న తొలి టెస్టు మొదటి రోజే మ్యాచ్పై దక్షిణాఫ్రికా పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన సఫారీలు.. తొలి ఇన్నింగ్స్లో పాక్ను 211 పరు�
‘మీ పెరట్లో పాములను పెంచుతూ, పొరుగువారిని మాత్రమే అవి కాటేయాలని ఎంతమాత్రం ఆశించకండి. ఎందుకంటే వాటికి పాలుపోసి పెంచుతున్న మిమ్మల్ని కూడా ఆ సర్పాలు అంతిమంగా కాటేస్తాయి’ అని పాకిస్థాన్ను ఉద్దేశించి 2011లో �
తూర్పు అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 46 మంది పౌరులు మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు ప్రభుత్వ ఉప అధికార ప్రతినిధి హ
Airstrike | ఆఫ్ఘనిస్థాన్ పాక్టికా ప్రావిన్స్ బర్మల్ జిల్లాలో పాక్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 15 మంది మరణించారు. ఈ నెల 24న రాత్రి సమయంలో పాక్ దాడులకు పాల్పడింది.
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్తో పాటు ఆతిథ్యం ఇవ్వన�
Champions Trophy | వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. పాక్ వేదికగా జరుగనున్న ట్రోఫీ షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ కరాచీలో న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో తలపడనున్�
J-35A Fighter Jets : అత్యాధునిక జే-365ఏ స్టీల్త్ విమానాలను పాకిస్థాన్ ఖరీదు చేయనున్నది. చైనా సుమారు 40 విమానాలను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నది. అయితే దీనిపై త్వరలో రెండు దేశాలు అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నాయి.
Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ ఐసీసీ ఈవెంట్కు భారత్ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక�
Champions Trophy | వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది పాక్ వేదికగా జరుగననున్నది. ఈ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్ల
Tashi Namgyal | సరిగ్గా 25 ఏండ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాక్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది.
హిందువులపై హింస పాకిస్థాన్లో కన్నా బంగ్లాదేశ్లో ఎక్కువగా జరుగుతున్నదని భారత ప్రభుత్వం తెలిపింది. 2024లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులు బంగ్లాదేశ్లో 2,200, పాక్లో 112 వెలుగులోకి వచ్చినట్లు �
Pakistan Missiles: పాకిస్థాన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్హౌజ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే