అన్ని గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యాలని, ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రెండు రోజుల్లో ధాన్యం కాంటా పెట్టకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మా�
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
Padma Devender Reddy | అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని(Wet grain) ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్ విషయాన్ని పట్టించుకోని పోలీసులు.. సీఎం బంధుగణానికి మాత్రం 24 గంటల భద్రత కల్పించడంలో తలమునకలయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ర
రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డ్రామా బేవార్స్ అని, పిడికెడు మందికే రుణమాఫీ అయిందని, లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు.
BRS Party | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పి�
Harish Rao | రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. పదవి వస్తే బాధ్యత పెరగాలి.. కానీ ఆ పదవిని రేవంత్ కించపరిచేలా వ్యవహరిస్తున్నార
కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన మెదక్ మెడికల్ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ జి�
Medak | మెదక్ పట్టణంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం) వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి సుభ�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందంపేటలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ వ�
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఘన విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�