మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుప
Padma Devender Reddy | తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్రెడ్డి దంపతులు ఇవాళ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు
KCR |మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మ�
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్లు సుభిక్షమైన పాలన అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
Padma Devender Reddy | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 10 ఏండ్ల పాటు సుభిక్షమైన పాలనను అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా ద�
సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్�
ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. అని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆదివారం ప్రకటనలో మండిపడ్డారు. భువనగిరిలో బీ
మెదక్ చర్చి శత వసంతాలకు సోమవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై కేసు పెట్టడాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రేసు నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగకపోయినా కేటీఆర్ను అక్రమంగా అరెస్టు �