కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కా�
Padma Devender Reddy | వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా పర్యటించకుండా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ�
భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ�
Padma Devender Reddy | మెదక్ లోని పుష్పల వాగు, నక్క వాగు వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి , బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
రైతులకు ఎరువులు ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని, రైతులపై చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవ
420హామీలు, ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా వె�
హావేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండాలో మూడవత్ బాన్సీ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం బీఆర్ఎస్ మండల నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వె
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని.. కేసీఆర్, హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యల్లో ఆవగింజంతైనా నిజాలు లేవని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాద
నాలుగు రోజుల్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రె�
Padma Devender Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటి మాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల
మెదక్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని మెదక్, చిన్నశంకరంపేట మండలాల నుం
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు ఆవిష్కరించడం సిగ్గుచేటని మెదక్ మాజీ
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రామాయంపేట మున్సిపల్కు బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్దికి నిధులు మంజూరు చేసి టెండర్లు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది చేయలేదని తామే కాంగ్రెస్ పార్టీ అభివృద్దిక�