తెలంగాణ సాధించిన కేసీఆర్ ఔర్ ఏక్ ధక్కా.. హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అని, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జి�
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే రూ.400లకే గ్యాస్ సిలిండర్, ‘సౌభాగ్యలక్ష్మీ’ పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ. 3000లు అందిస్తారని జడ్పీటీసీ పట్లోరి మాధవి అన్నారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లిలో మెదక్ �
Medak | మెదక్, (నమస్తే తెలంగాణ) మెతుకు సీమ మెదక్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ జిల్లా ప్రత్యేకతను చాటుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో ప్రగతి ప
Mynampally Rohith | మెదక్ జిల్లా రామాయంపేటలో హరిజనకాలనీలో మైనంపల్లి రోహిత్ను దళితులు అడ్డుకున్నారు. శుక్రవారం ప్రచారం కోసం ఆయన కాలనీకి రాగా, కాలనీలోకి రాకుండా బైకులు అడ్డం పెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు మా కాలనీక�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
Padma Devender Reddy | రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు. మెదక్ MCH ఆస్పత్రిలో బుధవారం ఉదయం తన మనవడికి టీకా ఇప్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చ�
మెతుకు సీమ ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ నూతన మార్గంతో పాటు మెదక్-కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్
మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారికి రూ.882.18 కోట్లు మంజూరు మెదక్ నియోజకవర్గంలోసీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8.30 కోట్లు మంజూరు తారు రోడ్డు మరమ్మతులకు రూ.8.90 కోట్ల నిధులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రె
వీణవంక: కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కోట్లాది రూపాలయలతో పేద ప్రజల సంక్షేమ కోసం పథకాలను తీసుకోస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మెదక్
అడుగడుగునా జన నీరాజనాలు.. ఆత్మీయ పలకరింపులు..హామీలు..జై తెలంగాణ అంటూ హోరెత్తిన పల్లెలు వీణవంక : పేదరికంలో కష్టపడి చదువుకొని పెరిగినోన్ని..పేదల కష్టాలు తెలిసినోన్ని ..మీ కళ్ళ ముందు అమ్మా..బాపు అంటూ తిరుగుతూ ఉ�
హూజూరాబాద్ రూరల్ : మండలంలోని చెల్పూర్ గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్, రామాయంపేట ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సద్దుల బతుకమ్మ సందర్భంగా సందడి చేశారు. మహిళలతో బతుకమ్మ అటలు అడారు. అనందంతో మహిళలు పద్మ