ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బీజేఆర్న�
బస్తీల్లో బాధలు వింటున్నా.. ప్రతి గడపను పలుకరిస్తున్న.. బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్న.. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
మీ సమస్యలు తెలియజేయండి... పరిష్కార చర్యలు చేపడతాం... మీ కోసం.. మీ ఎమ్మెల్యే ..మీ ముందుకు వస్తున్నారని పేర్కొంటూ ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండోరోజు చిలుకానగర్లో కొనసాగ
కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు జనం కరువయ్యారు. నల్లగొండకు చేరుకున్న పాదయాత్ర జనం లేక వెలవెలబోయింది. ఆ పార్టీ నేతల మధ్య అధిపత్య పోరు ఎప్పటిలాగే కొనసాగింది. శనివారం నల్లగొండ పట్టణంలో సాగిన పాద
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఘర్షణ, అంతర్గత సమస్యలు లేకుండా భట్టి పాదయాత్ర జరగడం లేదని.. ఆయనది ఆయనది కలహాల పాదయాత్ర అని వ�
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్నగర్, సింగాడకుంట ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పదిరోజుల్లోగా పూర్తి చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జీహెచ్ఎంసీ. జలమండలి అధికారులన�
రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా గురువారం జన సంఘర్ష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అశోక్ గెహ్లాట్�
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ
గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి.. ఫలితంగా నానా కష్టాలు ప డ్డాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి చేశాం.. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ అడుగడుగున�
బీజేపీ కో హటావో.. దేశ్ కో బచావో.. అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్త యాత్ర నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ మ�
చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర జనం లేక బోసిపోతున్నది. దీంతో డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి పాదయాత్రను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు బాన్సువ