సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ర్టాభివృద్ధికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
హైదరాబాద్ : గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర్ దేవాలయం వరకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మొదట దత్తసాయిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశ�
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
జోగులాంబ గద్వాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 15న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన బండి పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుం�
రోడ్డు విస్తరణ కోసం టీడీపీ నేత కోడెల శివరాం ఆందోళన చేపట్టగా.. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివరాం అరెస్ట్తో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
ఎమ్మెల్యే చిరుమర్తి | దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు.