జోగులాంబ గద్వాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 15న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన బండి పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుం�
రోడ్డు విస్తరణ కోసం టీడీపీ నేత కోడెల శివరాం ఆందోళన చేపట్టగా.. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివరాం అరెస్ట్తో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
ఎమ్మెల్యే చిరుమర్తి | దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత సాధికారిక పథకాన్ని హర్షిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి నుంచి దళిత సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్కు పాదయాత్రను చేపట్టారు.