దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు.
సీఎం కేసీఆర్పై ఓ తాపీ మేస్త్రీ అభిమానం చాటుకున్నాడు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం నుంచి ప్రసాద్ పాదయాత్ర చేపట్టాడు.
‘కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు చేసింది మహాపాదయాత్ర కాదని, ప్రజా వంచన యాత్ర’ అని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఉనికి కోసమే పాకులాడుతున్నాడని విరుచుకుపడ్డారు.
Vinay bhaskar | బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే
ప్రచార యావ.. దుష్ప్రచార తోవ ఆ పార్టీ నేత రాకేశ్రెడ్డి హంగామా! హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కని‘కట్టు’ చేయటంలో ఆరితేరినవాళ్లు బీజేపీ నేతలు అని ఈ ఫొటోలు చూస్తే ఇ�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింపుపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో యాత్ర
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ర్టాభివృద్ధికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
హైదరాబాద్ : గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర్ దేవాలయం వరకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మొదట దత్తసాయిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశ�
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�