చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర జనం లేక బోసిపోతున్నది. దీంతో డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి పాదయాత్రను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు బాన్సువ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నేరుగా ప్రగతియాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారు.
నల్లకుంట డివిజన్ సత్యానగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం ఆయన సత్యానగర్లో పాదయాత్ర చేసి స్థానికుల నుంచి సమస్యలు తెలుసు�
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారా కొనసాగుతున్న ప్రశాంత్కుమార్రెడ్డి పాదయాత్ర సోమవారం నాటికి 300 కిలోమీటర్ల మైలురాయి దాటింది.
కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం నల్లకుంట డివిజన్లోని ఇస్తరాకుల గల్లీ, పాత రామాలయం
దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు.
సీఎం కేసీఆర్పై ఓ తాపీ మేస్త్రీ అభిమానం చాటుకున్నాడు. కేసీఆర్ దేశ ప్రధాని కావాలని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామం నుంచి ప్రసాద్ పాదయాత్ర చేపట్టాడు.
‘కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు చేసింది మహాపాదయాత్ర కాదని, ప్రజా వంచన యాత్ర’ అని జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఉనికి కోసమే పాకులాడుతున్నాడని విరుచుకుపడ్డారు.
Vinay bhaskar | బండి సంజయ్ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే