కాంగ్రెస్ పార్టీకి 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయలేన్నోళ్లు ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ, వారంటీ అంటూ �
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ప్రచారంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించార�
రైతుబీమా పథకం రైతులకు ధీమానిస్తున్నదని, ఏకారణంగానైనా మృతి చెందిన ఆ రైతుల కుంటుంబాలను వీధిన పడకుండ ప్రభుత్వం ఆదుకుంటున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇ�
గతంలో ఇండ్లను, కుటుంబాలను వదిలేసి వలస వెళ్లిన రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడొచ్చి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ నమ్మరని ఎమ్మెల్యే మర్ర
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం క
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్�
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎర్రవల్లి గ్రామస్థులు యాదగిరిగుట్ట వరకు పాదయాత్రను చేపట్ట�
బీఆర్ఎస్ కు పోటీనే లేదని, కేసీఆర్కు ఎవరూ సాటిరారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ సీఎం అభ్యర్ధి కేసీఆర్ అని... మరి మీ పార్టీలకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగిడనున్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నతస్థాయిలో ఉండి ప్రజాసేవ కోసం 2012లో నాగర్కర్�
ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని బీజేఆర్న�
బస్తీల్లో బాధలు వింటున్నా.. ప్రతి గడపను పలుకరిస్తున్న.. బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్న.. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
మీ సమస్యలు తెలియజేయండి... పరిష్కార చర్యలు చేపడతాం... మీ కోసం.. మీ ఎమ్మెల్యే ..మీ ముందుకు వస్తున్నారని పేర్కొంటూ ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండోరోజు చిలుకానగర్లో కొనసాగ