వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ సత్తిరెడ్డి కాలనీ, సత్య రాఘవేంద్రకాలనీ, బీజేఆర్ నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే ప�
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకర్గం రాంగోపాల్పేట్ డివిజన్లో ఆయన ఇం�
అధికారం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తానని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ మేరకు గురు వారం హబ్సిగూడ డివిజన్లోని వీధినంబర్ 1 లో పాద యాత్ర చేపట్టి ప్రచారం నిర్వహి�
కాప్రా డివిజన్ గాంధీనగర్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించిన పాదయాత్రకు స్థానికులనుంచి విశేష స్పందన లభించింది. గృహిణిలు మంగళ హారతులతో బీఎల్ఆర్కు స్వ�
కాంగ్రెస్ పార్టీకి 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయలేన్నోళ్లు ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ, వారంటీ అంటూ �
వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన ప్రచారంలో భాగంగా బౌద్ధనగర్ డివిజన్లో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించార�
రైతుబీమా పథకం రైతులకు ధీమానిస్తున్నదని, ఏకారణంగానైనా మృతి చెందిన ఆ రైతుల కుంటుంబాలను వీధిన పడకుండ ప్రభుత్వం ఆదుకుంటున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇ�
గతంలో ఇండ్లను, కుటుంబాలను వదిలేసి వలస వెళ్లిన రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడొచ్చి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఎవరూ నమ్మరని ఎమ్మెల్యే మర్ర
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్రలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మాధవరం క
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్�