సీఎం రేవంత్రెడ్డి రోడ్డు మార్గాన్ని వదిలి, హెలికాప్టర్లో పాదయాత్రకు సిద్ధమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరి భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శ�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8 నుంచి పాదయాత్ర(Padayatra) చేపట్టనున్నారు. ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ వెం
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. నన్ను డీల్ చేసుడు తర్వాత.. ముందు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకో’ అని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలికారు. తాను ఫుట్బాల్ ఆటగాడినని చెప్తున్న రేవంత్.. వచ్చే ఎన్నికల్లోపు సెల
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే బాధిత గ్రామాలకు చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయ ము
ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసి క్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇస్తే అన్నారు. దానిపై న్యాయ పోరా టం చేస్తామని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయి�
వరద ముంపు సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ సత్తిరెడ్డి కాలనీ, సత్య రాఘవేంద్రకాలనీ, బీజేఆర్ నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే ప�