రుణం చెల్లించలేదని సహకార సంఘం సిబ్బంది ఇంటికొచ్చి రైతు బైకును గుంజుకెళ్లారు. అప్పు కట్టిన తర్వాతే బైక్ తీసుకెళ్లాలని తేల్చిచెప్పారు. త్వరలోనే కట్టేస్తామని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా పీఏసీఎస్ సిబ్�
PACS | అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్లు) పదవీ కాలం ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, లేక ప్రత్యేకాధికారుల పాలన తీసుకువస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సేవలు రైతులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు కొత్త సంఘాలు ఏర్పాటు దశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనవ�
కాంగ్రెస్ సర్కార్ పాలనలో యూరియా కోసం రైతులకు తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. ఎరువుల కోసం పీఏసీఎస్ గోదాం వద్ద ఆధార్, పాస్బుక్ జిరాక్స్లతో రైతన్నలు బారులు దీరాల్సి వస్తున్నది. మళ్లీ పాతకాలం వలే ఎరువుల కో
పీఏసీఎస్లలో అవినీతి పేరుతో డీసీవోలు కక్ష సాధిస్తున్నారని, ధాన్యం కొనుగోలు బాధ్యతలను అడ్డుకుంటారని డీసీసీ బ్యాంకు డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టల�
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో హైడ్రామా చోటుచేసుకుంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. పాలకవర్గాల గడువు వచ్చే నెల 15తో ముగియనుండగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక యంత్రాంగం సైతం ముందుకెళ్లడం లేదు.
Suryapet | ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులు డబ్బులు నెల రోజులు గడుస్తున్నా రాకపోవడంతో పీఏసీఎస్ గోదాముకు తాళంవేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని తమ�
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్పై బుధవారం నిర్వహించే అవిశ్వాస సమావేశానికి పోలీసులు సహకరించాలని ఆ సంఘం డైరెక్టర్లు మంగళవారం
ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేయడం ఇద్దరు రైతులకు శాపంగా మారింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం పీఏసీఎస్లో జరిగిన ఈ ఘటనతో ఖంగుతిన్న ఆ రైతులు మీకో దండం సారు.. నాకు రుణమాఫీ చేయండి మహాప్రభో అంటూ అధికారులను వేడ
ములుగు జిల్లా కేంద్రంలోని పాత ఎఫ్సీఐ గోదాంల వద్ద మంగళవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందించే యూరియా కోసం రైతులు ఎండలో క్యూ కట్టారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని దుకాణాలను మూసివేయడంతో జిరాక్స్ల కోసం రైత�
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలో ఇద్దరు రైతులకే రుణమాఫీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 554 మంది రైతులకు రూ.2.55 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దర�