Manthani | మంథని, ఏప్రిల్ 13: ఆదివారం ఉదయం కొద్దిసేపు కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసిన రైతులు వర్షం పడుతు
ప్రభుత్వ వైఫల్యమా.. అధికారుల నిర్లక్ష్యమో తెలువదుగాని మునిపల్లి (Munipally) మండలంలోని పెద్దచెల్మడ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గత వారం పది రోజుల క్రితం శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ని�
Jagityal | గ్రామాల్లోని రైతుల సౌకర్యం కోసమే గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవ
establishment of purchasing centers | సిరిసిల్ల రూరల్ , ఏప్రిల్ 9 : తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’లో ‘కల్లాల వద్దనే కాంటాలు.. ధాన్యం దళా�
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
NIZAMABAD | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 2: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గమ్మ శ్యామల అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమి�
APPANNAPETA | పెద్దపల్లి రూరల్, మార్చి 28 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చింతపండు సంపత్ అన్నారు.
PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు
Pochaaram Srinivas Reddy | నస్రుల్లాబాద్ మార్చ్ 28: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని తిమ్మాపూర్, బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సు�
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర�
Primary Agricultural Cooperative Credit Society | ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ల పదవికాలం మరో 6 నెలలు పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీధర్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.